ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పవన్ కల్యాణ్‌ది అవగాహన రాహిత్యం: మంత్రి బొత్స

ABN, First Publish Date - 2021-10-09T01:16:49+05:30

ఉద్యోగుల జీతాలపై జనేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అవగాహన రాహిత్యంగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు: ఉద్యోగుల జీతాలపై జనేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అవగాహన రాహిత్యంగా మాట్లాడుతున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఆగడం లేదన్నారు. ఉద్యోగులకు జీతాలు ఒకటి రెండు రోజులు ఆలస్యం అవుతున్న మాట వాస్తవమేనని ఆయన అంగీకరించారు. ఇతరులిచ్చిన స్క్రిప్ట్‌ను పవన్‌ కల్యాణ్‌ చదువుతారని ఆయన పేర్కొన్నారు. సినిమాల్లో ఈ స్క్రిప్ట్‌ను చదివితే బాగుంటుందని మంత్రి బొత్స ఎద్దేవా చేసారు. 

Updated Date - 2021-10-09T01:16:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising