ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజధానిని విశాఖకు తరలించటం ఖాయం: మంత్రి బొత్స

ABN, First Publish Date - 2021-08-27T23:53:29+05:30

రాజధానిని విశాఖకు తరలించటం ఖాయమని మంత్రి బొత్స సత్యనారాయణ తేల్చి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమండ్రి: రాజధానిని విశాఖకు తరలించటం ఖాయమని మంత్రి బొత్స సత్యనారాయణ తేల్చి చెప్పారు. కోర్టులో ఉన్న సాంకేతిక సమస్యలను పరిష్కారించడానికి ప్రయత్నం చేస్తామన్నారు. ప్రతి కార్యక్రమాన్ని ప్రతిపక్షాలు అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో చంద్రబాబు, లోకేష్‌ల అడ్రస్ ఎక్కడ అని మంత్రి బొత్స ప్రశ్నించారు.  రాష్ట్ర ప్రజల కోసమే పనిచేస్తున్నామంటూ పక్కరాష్ట్రంలో ఉంటారా అని వారిని మంత్రి బొత్స  ఎద్దేవా చేశారు. 

Updated Date - 2021-08-27T23:53:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising