ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చంద్రబాబు ఉన్మాదిలా ప్రవర్తిస్తున్నారు: మంత్రి బొత్స

ABN, First Publish Date - 2021-10-20T19:18:34+05:30

టీడీపీని నిషేధించాలని ఈసీని కోరుతామని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నీచమైన రాజకీయాలు చేస్తున్నారన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయనగరం: టీడీపీని నిషేధించాలని ఈసీని కోరుతామని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నీచమైన రాజకీయాలు చేస్తున్నారన్నారు. నేడు బొత్స మీడియాతో మాట్లాడుతూ.. ‘‘టీడీపీ నేతల భాషను పవన్‌, బీజేపీ నేతలు ఎందుకు ఖండించడం లేదు? టీడీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలి. చంద్రబాబు, పవన్‌ కలిసి ప్లాన్‌ ప్రకారమే రాష్ట్రంలో అశాంతి సృష్టిస్తున్నారు. చంద్రబాబు బేషరుతుగా క్షమాపణ చెప్పాలి. మావోయిస్ట్ పార్టీకి టీడీపీకి తేడా లేదు. చంద్రబాబు ఉన్మాదిలా ప్రవర్తిస్తున్నారు. చంద్రబాబు, టీడీపీ నేతలు మాట్లాడిన భాష సభ్యసమాజం తలదించుకునేలా ఉంది. చంద్రబాబు రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారు’’ అని పేర్కొన్నారు.

Updated Date - 2021-10-20T19:18:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising