ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోశయ్య మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది: Minister Balineni

ABN, First Publish Date - 2021-12-05T16:17:40+05:30

మాజీ ముఖ్యమంత్రి రోశయ్య మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని ఏపీ మంత్రి బాలినేని అన్నారు. ప్రకాశం జిల్లా నుంచి రోశయ్య చట్టసభలకు ప్రాతినిధ్యం వహించటం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి రోశయ్య మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని ఏపీ మంత్రి బాలినేని అన్నారు. ప్రకాశం జిల్లా నుంచి రోశయ్య చట్టసభలకు ప్రాతినిధ్యం వహించటం మా అదృష్టమని కొనియాడారు. రోశయ్య క్యాబినెట్‎లో మంత్రిగా పని చేసే అవకాశం లభించడం అదృష్టమన్నారు. సమస్యలు వచ్చినప్పుడు మమల్ని ముందుండి నడింపిచారు. ఆయన కుటుంబానికి ఏ సమస్య వచ్చినా ఏపీ ప్రభుత్వం తరుపున సహాకారం అందిస్తామని మంత్రి బాలినేని చెప్పారు.

Updated Date - 2021-12-05T16:17:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising