ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీజేపీకి ఎజెండా లేదు: మంత్రి బాలినేని

ABN, First Publish Date - 2021-12-29T20:27:51+05:30

టీడీపీ ఎజెండానే బీజేపీ మళ్లీ మొదలు పెట్టిందని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రకాశం: టీడీపీ ఎజెండానే బీజేపీ మళ్లీ మొదలు పెట్టిందని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. బుధవారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ ఎజెండా లేకుండా ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతోందన్నారు. కోర్టుల్లో ఉన్న విషయాన్ని బీజేపీ నేతలు ఎలా డిసైడ్ చేస్తున్నారు? అని ప్రశ్నించారు.రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంతో జగన్ సఖ్యతతో ఉన్నారన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక.. ఒక్క టన్ను ఎర్రచందనం కూడా స్మగ్లింగ్ జరగలేదని చెప్పారు. విద్యుత్ బిల్లులు పెంచే ఆలోచన ప్రభుత్వానికి లేదని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. 

Updated Date - 2021-12-29T20:27:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising