ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుత్ ఉద్యోగుల జీతాలు తగ్గించడం లేదు: మంత్రి బాలినేని

ABN, First Publish Date - 2021-06-14T23:06:30+05:30

రాష్ట్రంలో పనిచేస్తున్న విద్యుత్ ఉద్యోగుల జీతాలు తగ్గించడం అనేది లేదని మంత్రి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రాష్ట్రంలో పనిచేస్తున్న విద్యుత్ ఉద్యోగుల జీతాలు తగ్గించడం అనేది లేదని మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. 2018 పీఆర్సీ ప్రకారమే వారికి జీతాలు ఉంటాయని మంత్రి బాలినేని తెలిపారు. 2022 వరకు ఇవే జీతాలు కొనసాగుతాయని మంత్రి బాలినేని పేర్కొన్నారు. రాబోయే రెండు నెలల్లో ఉద్యోగులందరికీ వ్యాక్సినేషన్ వేస్తామని బాలినేని ప్రకటించారు. గత ప్రభుత్వం హయాంలో‌ 80 వేల కోట్ల అప్పులు ఉన్నాయని మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

Updated Date - 2021-06-14T23:06:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising