ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పంటలకు కనీస మద్దతు ధర కలిపించాలని కోరాం: గల్లా జయదేవ్

ABN, First Publish Date - 2021-11-28T21:46:30+05:30

పంటలకు కనీస మద్దతు ధర కలిపించాలని కోరామని టీడీపీ ఎంపీలు కనకమేడల రవీంద్ర, గల్లా జయదేవ్ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ: పంటలకు కనీస మద్దతు ధర కలిపించాలని కోరామని టీడీపీ ఎంపీలు కనకమేడల రవీంద్ర, గల్లా జయదేవ్ తెలిపారు. అఖిలపక్ష సమావేశానికి టీడీపీ నుంచి గల్లా జయదేవ్, కనకమేడల హాజరైనారు. విశాఖ స్టీల్స్‌, ఇతరసంస్థల ప్రైవేటీకరణ చేయవద్దని కోరారు. రాజధానుల విషయంలో అనిశ్చితి తొలగించి... అమరావతినే రాజధానిగా కొనసాగేలా చూడాలన్నారు. వరదల ప్రాంతాల్లో సీఎం జగన్‌ పర్యటించకుండా.. కేవలం కేంద్రానికి లేఖ రాసి చేతులు దులుపుకున్నారని టీడీపీ ఎంపీలు తప్పుబట్టారు. ఆర్ధికంగా దివాళా తీసిన ఏపీని గాడిలో పెట్టాలని సభలో కోరామని, చర్చల సమయంలో రాష్ట్ర సమస్యలను వివరిస్తామని కనకమేడల రవీంద్ర, గల్లా జయదేవ్ తెలిపారు.

Updated Date - 2021-11-28T21:46:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising