ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధార్మిక సంస్థలను హిందువులే పరిరక్షించుకోవాలి: మిలిందు పరాండే

ABN, First Publish Date - 2021-01-21T21:02:51+05:30

ఏపీలో ఆలయాలపై జరుగుతున్న దాడులను మిలిందు పరాండే ఖండించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు: ఏపీలో ఆలయాలపై జరుగుతున్న దాడులను విశ్వ హిందూ పరిషత్ అఖిల భారత ప్రధాన కార్యదర్శి మిలిందు పరాండే ఖండించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ధార్మిక సంస్థలు, నిర్వాహకులపై ప్రభుత్వ అరెస్టులు అప్రజాస్వామికమన్నారు. ధార్మిక సంస్థల పరిరక్షణను హిందువులే పరిరక్షించుకోవాలని పిలుపు ఇచ్చారు. దేవాలయాలపై దాడులకు పాల్పడే వారెవరైన కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వంతో పని లేకుండా ధార్మిక సంస్థలను మేమే సంఘటితంగా కాపాడుకుంటామని పరాండే అన్నారు.

Updated Date - 2021-01-21T21:02:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising