ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేడు ఉద్యోగ సంఘాలతో భేటీ

ABN, First Publish Date - 2021-12-30T08:05:33+05:30

పీఆర్సీపై ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం మరోసారి చర్చలు జరపనుంది. గురువారం సచివాలయంలోని రెండో బ్లాక్‌లో ఉద్యోగ సంఘాలతో ఆర్థికశాఖ అధికారులు సమావేశం నిర్వహించనున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చర్చలకు రావాలని ఆహ్వానించిన ఆర్థికశాఖ 

అమరావతి, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి): పీఆర్సీపై ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం మరోసారి చర్చలు జరపనుంది. గురువారం సచివాలయంలోని రెండో బ్లాక్‌లో ఉద్యోగ సంఘాలతో ఆర్థికశాఖ అధికారులు సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి హాజరు కావాలంటూ పలు ఉద్యోగ సంఘాలకు ఆ శాఖ ఇప్పటికే ఆహ్వానం పంపినట్లు తెలిసింది. గతంలో జరిగిన ఏ సమావేశంలోనూ పీఆర్సీపై స్పష్టత రాలేదని, కనీసం ఈ సమావేశంలో అయినా ఈ విషయం కొలిక్కి వస్తుందా అని ఉద్యోగ సంఘాల నాయకులు, లక్షలాది మంది ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు.

Updated Date - 2021-12-30T08:05:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising