ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మణిపాల్‌లో జగన్‌కు వైద్య పరీక్షలు

ABN, First Publish Date - 2021-11-13T01:48:31+05:30

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి వైద్య పరీక్షల నిమిత్తం శుక్రవారం తాడేపల్లిలోని మణిపాల్‌ ఆసుప్రతికి వచ్చారు. ఉదయం 9.40 గంటలకు వచ్చిన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తాడేపల్లి: ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి వైద్య పరీక్షల నిమిత్తం శుక్రవారం తాడేపల్లిలోని మణిపాల్‌ ఆసుప్రతికి వచ్చారు. ఉదయం 9.40 గంటలకు  వచ్చిన ఆయనను మణిపాల్‌ యూనిట్‌ హెడ్‌ డాక్టర్‌ కె సుధాకర్‌ ఆసుపత్రిలోకి తీసుకెళ్లారు. జగన్‌ కుడికాలుకు వైద్యపరీక్షలు చేసిన డాక్టర్లు ఎమ్మార్‌ఐ స్కాన్‌ చేశారు. అనంతరం జగన్‌, జనరల్‌ చెకప్‌ చేయించుకున్నారు. ప్రత్యేక గదిలో విశ్రాంతి తీసుకున్న అనంతరం 11.30 గంటల సమయంలో క్యాంపు కార్యాలయానికి తిరిగి వెళ్లారు. సీఎం జగన్‌ వెంట టీటీడీ చైర్మన్‌ వైవి సుబ్బారెడ్డి  వున్నారు. 

Updated Date - 2021-11-13T01:48:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising