ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మండిన రాయలసీమ

ABN, First Publish Date - 2021-03-01T09:10:07+05:30

రాయలసీమలో ఎండ ఠారెత్తించింది. కర్ణాటక, తమిళనాడులో ఎండతీవ్రత కారణంగా ఆ ప్రభావం రాయలసీమపై పడింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): రాయలసీమలో ఎండ ఠారెత్తించింది. కర్ణాటక, తమిళనాడులో ఎండతీవ్రత కారణంగా ఆ ప్రభావం రాయలసీమపై పడింది. దీంతో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఒకటి నుంచి మూడు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. కర్నూలులో 39 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. కాగా బంగాళాఖాతంలో నెలకొన్న అధికపీడన ప్రభావంతో కోస్తాపైకి తేమగాలులు వీశాయి. దీంతో కోస్తాలో అనేకచోట్ల మేఘాలు ఆవరించాయి. 

Updated Date - 2021-03-01T09:10:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising