ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారీగా పెరిగిన ఉష్ణోగ్రతలు

ABN, First Publish Date - 2021-06-22T08:42:44+05:30

నైరుతి రుతుపవనాలు బలహీనంగా ఉండడంతో సోమవారం ఎండ తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. రాష్ట్రమంతా పొడి వాతావరణం నెలకొంది. కోస్తాలో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కం టే 3-5 డిగ్రీలు అధికంగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తునిలో 41 డిగ్రీలు.. నెమ్మదించిన ‘నైరుతి’


అమరావతి, విశాఖపట్నం, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి): నైరుతి రుతుపవనాలు బలహీనంగా ఉండడంతో సోమవారం ఎండ తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. రాష్ట్రమంతా పొడి వాతావరణం నెలకొంది. కోస్తాలో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కం టే 3-5 డిగ్రీలు అధికంగా నమోదయ్యాయి. దక్షిణకోస్తా, రాయలసీమలో ఎండ మండిపోయింది. అత్యధికంగా తునిలో 41, బాపట్లలో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సీమలో నాలుగైదు చోట్ల చెదురుమదురుగా వాన జల్లులు పడ్డా యి. మంగళవారం రాష్ట్రంలో ఒకటీరెండు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. బుధవారం ఉత్తరకోస్తాలో ఒకటీరెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. 

Updated Date - 2021-06-22T08:42:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising