ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కైకలూరు ఎంఎల్ఎస్ పాయింట్‌లో భారీ కుంభకోణం

ABN, First Publish Date - 2021-10-27T01:53:37+05:30

జిల్లాలోని కైకలూరు ఎంఎల్ఎస్ పాయింట్‌లో భారీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కృష్ణా: జిల్లాలోని కైకలూరు ఎంఎల్ఎస్ పాయింట్‌లో భారీ కుంభకోణం వెలుగు చూసింది. రెండు కోట్ల విలువ చేసే బియ్యం పక్కదారి పట్టింది. గోడౌన్‌లో స్టాక్‌ ఉన్నట్టుగా చుట్టూ ఏర్పాట్లు చేసారు. బంకర్ల తరహాలో అడ్డు పెట్టి మధ్య ఖాళీ ఉంచిన వైనంపై అధికారులు విస్మయం వ్యక్తం చేసారు. రెండు రోజుల క్రితం అధికారుల తనిఖీల్లో వాస్తవం  నిగ్గుతేలింది. ఇప్పటి వరకు కేసు కట్టకుండా, ఉన్నతాధికారులకు రిపోర్ట్‌ పంపకుండా అధికారులు డ్రామా ఆడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఎంఎల్ఎస్ గోడౌన్లో 25 వేల బస్తాలు మాయమైనా గుర్తించకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. పౌరసరఫరాలశాఖ అధికారుల ప్రమేయంపై ఉన్నతాధికారులలు ఆరా తీస్తున్నారు. 


Updated Date - 2021-10-27T01:53:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising