ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి

ABN, First Publish Date - 2021-06-03T16:23:46+05:30

ఏలూరు : పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని ద్వారకా నగర్‌లో వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు : పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని ద్వారకా నగర్‌లో వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. వాడపల్లి ఝాన్సీ(23) అనే మహిళకు కరోనా సోకడంతో ప్రస్తుతం ఆమె హోం ఐసోలేషన్‌లో ఉంది. ఏమైందో ఏమో కానీ ఝాన్సీ తన భర్త, మామ ఇంట్లో లేని సమయంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. సమాచారం అందుకున్న భర్త రాము వెంటనే ఇంటికి చేరుకుని.. 108 అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చాడు. అప్పటికే  ఝాన్సీ మృతి చెందింది. ఆమె మెడపై ఉరి వేసుకున్న గుర్తులున్నాయని 108 సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు.


 అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Updated Date - 2021-06-03T16:23:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising