ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి

ABN, First Publish Date - 2021-03-09T21:53:27+05:30

వివాహేతర సంబంధాలు జిల్లాలో ఒకరి ప్రాణాన్ని బలిగొన్నాయి. తిరుపతి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి: వివాహేతర సంబంధాలు జిల్లాలో ఒకరి ప్రాణాన్ని బలిగొన్నాయి. తిరుపతి డివిజన్‌లోని కె.వి పల్లి మండలం మూల హరిజనవాడలో ఈ దారుణం జరిగింది.  గ్రామంలోని వివాహిత అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. ఆ మహిళను దాసయ్య భార్య నాగసుబ్బు(40) గా గుర్తించారు. దాసయ్యకు ఇదే గ్రామానికి చెందిన మరో మహిళతో వివాహేతర సంబంధం ఉంది. దాసయ్య వివాహేతర సంబంధం కలిగి ఉన్న మహిళతో నాగ సుబ్బు గొడవపడింది. ఆ తరువాత ఏమి జరిగిందో తెలయదు కానీ కొంతసేపటికి నాగ సుబ్బు మృతి చెంది కనిపించింది. ఆ మహిళ కొట్టడంతోనే నాగ సుబ్బు మృతి చెందిందని స్థానికులు అంటున్నారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-03-09T21:53:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising