ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గంజాయి, డ్రగ్స్‌పై ప్రతిపక్షాలు విమర్శిస్తే సమాధానం చెప్పాలి: హర్షకుమార్‌

ABN, First Publish Date - 2021-10-21T00:51:41+05:30

గంజాయి, డ్రగ్స్‌పై ప్రతిపక్షాలు విమర్శిస్తే సమాధానం చెప్పాలని మాజీ ఎంపీ హర్షకుమార్‌ డిమాండ్ చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: గంజాయి, డ్రగ్స్‌పై ప్రతిపక్షాలు విమర్శిస్తే సమాధానం చెప్పాలని మాజీ ఎంపీ హర్షకుమార్‌ డిమాండ్ చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాట్లాడే తీరు సరిగాలేనందుకే దాడులు జరిగాయని తెలిపారు. టీడీపీ నేత పట్టాభి ఇంటిపై వైసీపీ దాడిచేయడాన్ని సీఎం జగన్ సమర్థిస్తున్నారని తప్పుబట్టారు. టీడీపీ అధినేత చంద్రబాబు అహంకారంగా వ్యవహరించిన విధంగానే జగన్ ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. జగన్ కక్షపూరిత ధోరణితో వ్యవహరించడం సరికాదన్నారు. వైసీపీ, టీడీపీలు శాంతియుత వాతావరణానికి సహకరించాలని హర్షకుమార్‌ కోరారు.





Updated Date - 2021-10-21T00:51:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising