ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్రీబాగ్ ఒప్పందం అమలు కోసం మార్చ్‌ఫాస్ట్

ABN, First Publish Date - 2021-11-16T21:25:05+05:30

ఆంధ్రరాష్ట్ర అవతరణ సమయంలో జరిగిన శ్రీబాగ్ ఒప్పందాన్ని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు: ఆంధ్రరాష్ట్ర అవతరణ సమయంలో జరిగిన శ్రీబాగ్ ఒప్పందాన్ని అమలు చేయాలని రాయలసీమ విద్యార్థి సంఘాల నాయకులు మార్చ్‌ఫాస్ట్ నిర్వహించారు. కర్నూలుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన హైకోర్టును వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాయలసీమలో నీటి ప్రాజెక్టుల నిర్మాణాలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చేపట్టాలని రాయలసీమ విద్యార్థి జేఏసీ నేత కోనేటి వెంకటేశ్వర్లు కోరారు. 

 



అలాగే శ్రీబాగ్ ఒప్పందం అమలు చేయాలంటూ ఎస్టీయూ భవన్‌లో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ నేత బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి  పాల్గొన్నారు. 

Updated Date - 2021-11-16T21:25:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising