ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జూలై 1న మావోయిస్టుల బంద్‌

ABN, First Publish Date - 2021-06-27T00:16:50+05:30

జూన్ 16న జరిగిన దాడిలో మరణించిన వారికి విప్లవ జోహార్లంటూ మావోయిస్టు ఏవోబీ స్పెషల్‌ జోనల్‌ కమిటీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ: జూన్ 16న జరిగిన దాడిలో మరణించిన వారికి విప్లవ జోహార్లంటూ మావోయిస్టు ఏవోబీ స్పెషల్‌ జోనల్‌ కమిటీ గణేష్‌ పేరుతో లేఖ విడుదలయింది. జూలై 1న బంద్‌  పాటించాలని మావోయిస్టులు పిలుపునిచ్చారు. జగన్ ప్రభుత్వం ఆదివాసీ ప్రాంతంలో ఖనిజ సంపద కొల్లకొట్టడమే లక్ష్యంగా పనిచేస్తోందని గణేష్‌ విమర్శించారు. మావోయిస్టు ఉద్యమాన్ని సమూలంగా నిర్మూలించే లక్ష్యంతో కోట్లాది రూపాయల ఖర్చుతో వందలాది పోలీసులను ఆదివాసీ ప్రాంతంలోకి పంపిస్తోందని గణేష్‌ ఆరోపించారు. 

Updated Date - 2021-06-27T00:16:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising