ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గిట్టుబాటు ధర లేక లబోదిబోమంటున్న రైతులు

ABN, First Publish Date - 2021-06-11T20:43:38+05:30

చిత్తూరు జిల్లా: మామిడి కంటతడి పెట్టిస్తోంది. గిట్టుబాటు ధర దేవుడెరుగు.. పెట్టబడిలో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు జిల్లా: మామిడి కంటతడి పెట్టిస్తోంది. గిట్టుబాటు ధర దేవుడెరుగు.. పెట్టబడిలో రూపాయి కూడా రాక రైతులు లబోదిబోమంటున్నారు. నిరాస చెందిన రైతులు ఇప్పుడు మామిడి పళ్లను పశువులకు వేస్తున్నారు. ఇక తమకు ఆత్మహత్యలే శరణ్యమంటూ చిత్తూరు మామిడి రైతులు  కన్నీరు మున్నీరవుతున్నారు. 


మామిడి ధరలు భారీగా పతనమయ్యాయి. దీంతో మామిడి రైతుల పరిస్థితి దారుణంగా మారింది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ధరలు సగానికి పడిపోయాయి. ధరలు పతనం కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఒక పక్క కరోనా, మరోవైపు మామిడి గుజ్జు తీసే పరిశ్రమల యాజమాన్యం సిండికేట్‌గా ఏర్పడ్డంతో రైతుల నడ్డి విరిచినట్లయింది. జిల్లాలో ఎక్కువగా ఉత్పత్తి అయ్యే గుజ్జుకు ఉపయోగించే  తోతాపురి రకం మామిడిని గుజ్జు తీసే పరిశ్రమల యాజమాన్యం అందరూ సిండికేట్ అవ్వడంతో ఇటువంటి పరిస్థితులు నెలకొన్నాయని రైతులు వాపోతున్నారు. 

Updated Date - 2021-06-11T20:43:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising