ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Mangalagiri: గొర్రెల మందపైకి దూసుకెళ్లిన వాహనం..పది గొర్రెలు మృతి

ABN, First Publish Date - 2021-10-31T15:20:09+05:30

మంగళగిరిలో మండలంలో గుర్తు తెలియని వాహనం బీభత్సం సృష్టించింది. కాజా గ్రామంలో రోడ్డు మీద ఉన్న గొర్రెల మందపైకి వాహనం దూసుకెళ్లింది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: మంగళగిరిలో మండలంలో గుర్తు తెలియని వాహనం బీభత్సం సృష్టించింది. కాజా గ్రామంలో రోడ్డు మీద ఉన్న గొర్రెల మందపైకి వాహనం దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 10 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి మృతి చెందిన గొర్రెలను పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు వివరించారు.

Updated Date - 2021-10-31T15:20:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising