ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP: శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జునస్వామికి పెరిగిన భక్తుల రద్దీ

ABN, First Publish Date - 2021-11-22T13:13:39+05:30

శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జునస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. కార్తీక సోమవారం కావడంతో భక్తుల తాకిడి పెరిగింది. స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో క్యూలైన్‎లో వేచివున్నారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు: శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జునస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. కార్తీక సోమవారం కావడంతో భక్తుల తాకిడి పెరిగింది. స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో క్యూలైన్‎లో వేచివున్నారు. ఆలయ క్యూలైన్లలో శివవనామ స్మరణతో మారుమ్రోగుతున్నాయి. శ్రీశైలం గంగాధర మండపం వద్ద కార్తీక దీపాలను మహిళలు వెలిగించి నోములు నోచుకుంటున్నారు. భక్తులు భక్తిశ్రద్ధలతో శ్రీశైలంలోని పాతాళగంగలో కార్తీక పుణ్య స్నానాలను ఆచరిస్తున్నారు.

Updated Date - 2021-11-22T13:13:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising