ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గరుడ వాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్న మలయప్పస్వామి

ABN, First Publish Date - 2021-07-24T14:09:50+05:30

ఈ రోజు రాత్రి 7 గంటలకు గరుడ వాహనంపై భక్తులకు మలయప్పస్వామి దర్శనమివ్వనున్నారు. పౌర్ణమి సందర్భంగా గరుడ వాహన సేవను టీటీడీ నిర్వహిస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల: ఈ రోజు రాత్రి 7 గంటలకు గరుడ వాహనంపై భక్తులకు మలయప్పస్వామి దర్శనమివ్వనున్నారు. పౌర్ణమి సందర్భంగా గరుడ వాహన సేవను టీటీడీ నిర్వహిస్తోంది. కాగా.. నేడు శ్రీవారిని నటుడు రాజేంద్రప్రసాద్, క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీదేవి, డైరెక్టర్ గోపిచంద్, ఎమ్మెల్యే కాటాసాని రామ్‌భూపాల్‌రెడ్డి దర్శించుకున్నారు.

Updated Date - 2021-07-24T14:09:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising