ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆరో రోజు కొనసాగుతున్న అమరావతి రైతుల మహాపాదయాత్ర

ABN, First Publish Date - 2021-11-05T05:30:00+05:30

రాజధాని రైతులు, మహిళలు చేస్తున్న మహాపాదయాత్ర ఆరో రోజు కొనసాగుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రాజధాని రైతులు, మహిళలు చేస్తున్న మహాపాదయాత్ర ఆరో రోజు కొనసాగుతోంది. శనివారం ప్రకాశం జిల్లాలోకి ప్రవేశించింది. పెదనందిపాడు నుంచి పర్చూరు వరకు 14 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగనుంది. 3 రాజధానులు, సీఆర్డీఏ రద్దుకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. మొత్తం 45 రోజుల పాటు పాదయాత్ర  సాగనుంది. డిసెంబరు 15న తిరుపతిలో ముగియనుంది.


 ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రాజధాని రైతులు, మహిళలు చేపట్టిన మహాపాదయాత్ర ఈనెల 1న ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ పాదయాత్రకు వైసీపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు సంఘీభావం ప్రకటించాయి. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని 70 ప్రధాన గ్రామాల మీదుగా పాదయాత్ర జరుగుతుంది. ఏ గ్రామానికి వెళ్లినా ప్రజలు అన్నదాలకు పూల వర్షంతో స్వాగతం పలుకుతున్నారు.

Updated Date - 2021-11-05T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising