ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నవంబరు 1 నుంచి మహా పాదయాత్ర: జేఏసీ అధ్యక్షుడు శివారెడ్డి

ABN, First Publish Date - 2021-10-27T22:28:23+05:30

అమరావతి రాజధాని పరిరక్షణ కోసం నవంబరు 1 నుంచి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: అమరావతి రాజధాని పరిరక్షణ కోసం నవంబరు 1 నుంచి డిసెంబర్ 17 వరకు మహా పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు అమరావతి జేఏసీ అధ్యక్షుడు శివారెడ్డి  తెలిపారు. 675 రోజులుగా రాజధాని రైతులు దీక్షలు చేస్తున్నారని శివారెడ్డి పేర్కొన్నారు. ఏపీ హైకోర్టు నుంచి తిరుమల దేవస్థానం వరకు పాదయాత్ర ఉంటుందన్నారు. పాదయాత్రపై ఇటీవల డీజీపీకి సమాచారం ఇచ్చామని శివారెడ్డి తెలిపారు. ఎట్టి  పరిస్థితుల్లోనూ పాదయాత్ర జరిగి తీరుతుందని శివారెడ్డి స్పష్టం చేసారు. 

Updated Date - 2021-10-27T22:28:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising