ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మదనపల్లెలో జంట హత్యల కేసులో పేరెంట్స్‌కి జైలు

ABN, First Publish Date - 2021-01-27T02:24:04+05:30

మదనపల్లెలో జంట హత్యల కేసులో నిందితులైన తల్లిదండ్రులకు కోర్టు రిమాండ్ విధించింది. తల్లిదండ్రులు పద్మజ, పురుషోత్తంపై

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు: మదనపల్లెలో జంట హత్యల కేసులో నిందితులైన తల్లిదండ్రులకు కోర్టు రిమాండ్ విధించింది. తల్లిదండ్రులు పద్మజ, పురుషోత్తంపై హత్యానేరం కింద కేసు నమోదైంది. పద్మజ, పురుషోత్తంలకు 14 రోజులు కోర్టు రిమాండ్‌ విధించింది. మూఢ భక్తితో ఇద్దరు కుమార్తెలను తల్లిదండ్రులు చంపేశారు. నిందితులను మదనపల్లె సబ్‌జైలుకు పోలీసులు తరలించారు. తల్లి పద్మజకు కరోనా టెస్టులు చేసే సమయంలో చాలా హంగామా చేసింది.



Updated Date - 2021-01-27T02:24:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising