ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పశ్చిమగోదావరి జిల్లాలో జంట ఆత్మహత్య

ABN, First Publish Date - 2021-03-01T00:45:06+05:30

నిడదవోలు మండలం శెట్టిపేటలో జంట ఆత్మహత్య చేసుకుంది. పురుగుమందు తాగి షేక్‌ నాగూర్‌, కుసుమ ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివాహేతర సంబంధం బయటపడటంతో ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు: నిడదవోలు మండలం శెట్టిపేటలో జంట ఆత్మహత్య చేసుకుంది. పురుగుమందు తాగి షేక్‌ నాగూర్‌, కుసుమ ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివాహేతర సంబంధం బయటపడటంతో ఆత్మహత్య చేసుకున్నారు. ఇద్దరూ ఓ గదిలో ఉండడం గమనించి బంధువులు తాళం వేశారు. అవమానంతో షేక్ నాగూర్, కుసుమ ఆత్మహత్యకు పాల్పడ్డారు. 


Updated Date - 2021-03-01T00:45:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising