ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కృష్ణా, చిత్తూరు జిల్లాల్లోనూ కర్ఫ్యూ నిబంధనలను సడలింపు‌!

ABN, First Publish Date - 2021-07-08T12:30:32+05:30

కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండడంతో కృష్ణా, చిత్తూరు జిల్లాల్లోనూ కర్ఫ్యూ నిబంధనలను ప్రభుత్వం సడలించింది. మొత్తం 11 జిల్లాల్లో16 గంటలపాటు ప్రజా కార్యకలాపాలకు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండడంతో కృష్ణా, చిత్తూరు జిల్లాల్లోనూ కర్ఫ్యూ నిబంధనలను ప్రభుత్వం సడలించింది. మొత్తం 11 జిల్లాల్లో16 గంటలపాటు ప్రజా కార్యకలాపాలకు అనుమతినిస్తూ వైద్యఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ ఉత్తర్వులు జారీచేశారు. కేసులు అదుపులోకిరాని తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో గతంలో మాదిరిగా 12 గంటలు మాత్రమే ప్రజా కార్యకలాపాలు కొనసాగుతాయని, మిగిలిన 11జిల్లాల్లో ఉదయం 6 నుంచి రాత్రి 10గంటల వరకు సడలింపులు అమలులో ఉంటాయని తాజా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులు గురువారం నుంచి ఈ నెల 14 వరకు అమలులో ఉంటాయని తెలిపారు. 

Updated Date - 2021-07-08T12:30:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising