ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా చెల్లిస్తాం: లోకేష్

ABN, First Publish Date - 2021-07-28T08:49:20+05:30

టీడీపీ కార్యకర్తలు, నాయకులను అక్రమ కేసులతో వేధిస్తున్న వైసీపీకి.. తిరిగి తాము అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా చెల్లిస్తామని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టీడీపీ కార్యకర్తలు, నాయకులను అక్రమ కేసులతో  వేధిస్తున్న వైసీపీకి.. తిరిగి తాము అధికారంలోకి వచ్చాక  వడ్డీతో సహా చెల్లిస్తామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ హెచ్చరించారు.  మంగళవారం ఆయన తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించారు. పలువురు పార్టీ నేతలను పరామర్శించారు. సామర్లకోటలో పొట్టి శ్రీరాములు, ఎన్టీఆర్‌ విగ్రహాలను, మురారిలో కందుల కొండయ్యదొర విగ్రహాన్ని ఆవిష్కరించి బహిరంగ సభల్లో మాట్లాడారు.       

- ఆంధ్రజ్యోతి, కాకినాడ

Updated Date - 2021-07-28T08:49:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising