ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోలవరం నిర్వాసితులందరికీ న్యాయం చేస్తాం: లోకేష్

ABN, First Publish Date - 2021-09-01T03:52:24+05:30

పోలవరం నిర్వాసితులందరికీ న్యాయం చేస్తాం: లోకేష్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమండ్రి: విలీన మండలాల్లోని పోలవరం ముంపు గ్రామాల్లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మాజీ మంత్రి నారా లోకేష్ పర్యటన ముగిసింది. చింతూరు రోడ్ షోలో పోలవరం నిర్వాసితులను ఉద్దేశించి లోకేష్ ప్రసంగించారు. రెండేళ్లలో తిరిగి అధికారంలోకి వస్తామని, పోలవరం నిర్వాసితులందరికి పూర్తిగా న్యాయం చేస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. చింతూరు నుంచి రోడ్డు మార్గంలో మారేడుమిల్లికి లోకేష్ చేరుకున్నారు. ఈ రోజు రాత్రికి మారేడుమిల్లిలో లోకేష్ బస చేయనున్నారు. బుధవారం రంపచోడవరం, దేవీపట్నం మండలాల్లోని ముంపు గ్రామాల్లో లోకేష్ పర్యటించనున్నారు.

Updated Date - 2021-09-01T03:52:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising