ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎమ్మెల్యే ర‌ఘురామిరెడ్డి వ్యాఖ్యలపై లోకేష్‌ తీవ్ర అభ్యంతరం

ABN, First Publish Date - 2021-10-21T23:02:34+05:30

ఎమ్మెల్యే ర‌ఘురామిరెడ్డి వ్యాఖ్యలపై టీడీపీ నేత నారా లోకేష్‌ తీవ్ర అభ్యంతరం తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఎమ్మెల్యే ర‌ఘురామిరెడ్డి వ్యాఖ్యలపై టీడీపీ నేత నారా లోకేష్‌ తీవ్ర అభ్యంతరం తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ర‌ఘురామిరెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. సైకో రెడ్డిని కూడా టీడీపీ కార్యాల‌యంపై దాడి కేసులో నిందితుడిగా చేర్చాలన్నారు. ‘‘జ‌గ‌న్‌రెడ్డి మీకే కాదు మాకూ ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్లకి బీపీ వ‌స్తే నువ్వు ఏపీలో ఉండ‌వు’’ అని నారా లోకేష్‌ హెచ్చరించారు.


మైదుకూరు వైసీపీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. వైసీపీ చేపట్టిన ప్రజాగ్రహ దీక్షలో పాల్లొన్న ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ మంగళగిరిలో కాబట్టి టీడీపీ పార్టీ కార్యాలయంపై దాడి చేశారు.. అదే రాయలసీమలో అయితే ఖూనీలు జరిగేవని హెచ్చరించారు. టీడీపీ కార్యాలయాలపై దాడి జరిగితే రాష్ట్ర బంద్ చేస్తారా అని రఘురామిరెడ్డి ప్రశ్నించారు.


Updated Date - 2021-10-21T23:02:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising