ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహిళలపై వైసీపీ నేతల దాడులకైతే లెక్కేలేదు: లోకేష్

ABN, First Publish Date - 2021-08-25T02:01:32+05:30

మహిళలపై వైసీపీ నేతల దాడులకైతే లెక్కేలేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: మహిళలపై వైసీపీ నేతల దాడులకైతే లెక్కేలేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ’’సీఎం జగన్‌రెడ్డి చెల్లెలు తనకు రక్షణ లేదని ఫిర్యాదు చేశారు. సీఎం ఇంటి పక్కన దళితయువతిని మృగాళ్లు గ్యాంగ్ రేప్ చేశారు. సీఎం సొంత నియోజకవర్గంలో నాగమ్మ అనే దళిత మహిళని క్రూరంగా చంపేశారు. కర్నూలు జిల్లా మహానంది మండలం ఆర్ఎస్ గాజుపల్లె గ్రామంలో దళిత కాలనీలో రోడ్డు ఎందుకు వెయ్యరని నిలదీసిన దళిత మహిళపై వైసీపీ నాయకులు విచక్షణారహితంగా దాడి చేశారు. ఏ ఒక్క ఘటనలోనూ నిందితులకు శిక్ష పడింది లేదు. ఇక 12 రోజులే మిగిలాయి మాయ మాటలతో కాలక్షేపం మాని ఇచ్చిన హామీ ప్రకారం రమ్య హంతకుడిని ఉరి తియ్యాలి’’ అని లోకేష్ డిమాండ్ చేశారు.

Updated Date - 2021-08-25T02:01:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising