ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి: లోకేష్

ABN, First Publish Date - 2021-10-05T02:16:20+05:30

దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి: లోకేష్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: వైసీపీ పాలనలో దళితులకు రక్షణ లేదని టీడీపీ నేత నారా లోకేష్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లాలో దళిత సర్పంచ్‌ మాచర్లపై వైసీపీ నేతలు దాడి చేశారని చెప్పారు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఒళ్లు బలిసి దళితులపై దాడులు చేస్తున్న వైసీపీ నేతలకు బుద్ధి చెప్పాల్సింది పోయి.. పోలీసులు నిందితులను రక్షించే ప్రయత్నాలు చేయడం బాధాకరమన్నారు. సర్పంచ్ మాచర్లపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. 

Updated Date - 2021-10-05T02:16:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising