ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అవ్వాతాత‌ల్ని ఇంకా ఎంత కాలం మోసం చేస్తారు: లోకేష్

ABN, First Publish Date - 2021-08-01T21:08:42+05:30

అవ్వాతాత‌ల్ని ఇంకా ఎంత కాలం మోసం చేస్తారు: లోకేష్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: అవ్వాతాత‌ల్ని ఇంకా ఎంత కాలం మోసం చేస్తారని సీఎం జగన్‌పై టీడీపీ నేత నారా లోకేష్‌ మండిపడ్డారు. పెన్షన్‌ 3 వేలకు పెంచుకుంటూ పోతామ‌ని రూ.250 పెంచి ఆగిపోయారన్నారు. ఒక‌టో తేదీనే త‌లుపులు ఇర‌గ్గొట్టి మ‌రీ పెన్షన్‌ గ‌డ‌ప‌కే ఇస్తామ‌న్న ప్రగల్భాలు ఏమ‌య్యాయి? అని ప్రశ్నించారు. ఈ రోజు 1వ తేదీ, 5 ల‌క్షల మందికి పైగా పింఛ‌న్లు అంద‌లేదన్నారు. పింఛ‌న్లు లేటు చేస్తే, పెంపు గురించి అడ‌గ‌ర‌నే లాజిక్‌తో పింఛ‌న్ ఇచ్చే ఒక‌టో తేదీని అలా పెంచుకుంటూ పోతున్నారా? అని ప్రశ్నించారు. 

Updated Date - 2021-08-01T21:08:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising