ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముందు బెడ్లు కేటాయించండి: లోకేశ్‌

ABN, First Publish Date - 2021-05-08T09:07:16+05:30

‘‘కరోనా మృతదేహా లు.. ఆ పక్కనే కొవిడ్‌ పేషెంట్లు.. వారిని తీసుకొచ్చిన బం ధువులు.. కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో నెలకొన్ని ఈ హృ దయవిదారక దృశ్యాలు చూడండి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, మే 7(ఆంధ్రజ్యోతి): ‘‘కరోనా మృతదేహా లు.. ఆ పక్కనే కొవిడ్‌ పేషెంట్లు.. వారిని తీసుకొచ్చిన బం ధువులు.. కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో నెలకొన్ని ఈ హృ దయవిదారక దృశ్యాలు చూడండి. వరండాలోనే శవాలు, నేలపైనే పేషెంట్లు. ఎవరు బతికున్నారో, ఎవరు చనిపోయారో తెలియని పరిస్థితి. మూడు రాజధానులు తర్వాత కట్టొచ్చు.. కానీ, ముందు ఒకే బెడ్‌పై ఉన్నవారికి మూడు బెడ్లు ఏర్పాటు చేయండి’’ అని సీఎం జగన్‌ని ఉద్దేశించి నారా లోకేశ్‌ వ్యాఖ్యానించారు. కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో ఉన్న దృశ్యాల వీడియోను జోడిస్తూ శుక్రవారం ట్వీట్‌ చేశారు. ‘‘మీరు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే మీవాళ్లే నమ్మలేకపోతున్నారు’’ అని లోకేశ్‌ పేర్కొన్నారు.

Updated Date - 2021-05-08T09:07:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising