ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కుక్కునూరు ఏజెన్సీలో మావోయిస్టుల లేఖల కలకలం

ABN, First Publish Date - 2021-07-17T03:39:21+05:30

జిల్లాలోని కుక్కునూరు మండలంలో గల ఏజెన్సీలో మావోయిస్టుల లేఖలు కలకలం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పశ్చిమ గోదావరి: జిల్లాలోని కుక్కునూరు మండలంలో గల ఏజెన్సీలో మావోయిస్టుల లేఖలు కలకలం సృష్టించాయి. అమరవరం గ్రామ సచివాలయం నోటీస్ బోర్డుపై సీపీఐ (మావోయిస్ట్)పార్టీ పేరిట కట్టిన ఎర్ర బ్యానర్‌పై నాలుగు లేఖలు ప్రత్యక్షమయ్యాయి. పోలవరం ప్రాజెక్టుకు భూములు ఇచ్చి పరిహారం పొందిన భూముల్లో ఇంకా సాగుచేస్తున్న గిరిజనులు, దాడులు చేయిస్తున్న వైసీపీ నాయకుల్లారా ఖబడ్దార్‌ అంటూ హెచ్చరికలు జారీ చేశారు. దౌర్జన్యం ఆపకపోతే గతంలో బంజరగూడెంలో రామిరెడ్డికి పట్టినగతే పడుతుందని లేఖల్లో హెచ్చరించారు. 

Updated Date - 2021-07-17T03:39:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising