ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మంత్రాలయం నియోజకవర్గంలో చిరుత పులుల కలకలం

ABN, First Publish Date - 2021-12-06T23:24:45+05:30

మంత్రాలయం నియోజకవర్గంలో చిరుత పులులు కలకలం రేపుతున్నాయి. పెదకడబూరు, కౌతాలం, కొసిగి మండలాల్లో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు: మంత్రాలయం నియోజకవర్గంలో చిరుత పులులు కలకలం రేపుతున్నాయి. పెదకడబూరు, కౌతాలం, కొసిగి మండలాల్లో చిరుతల సంచారం ప్రజలకు కునుకు లేకుండా చేస్తున్నాయి. గొర్రెలను మేపేందుకు కాపలాదారులు హడలిపోతున్నారు. రెండు నెలల క్రితం పులి కనుమ ప్రాజెక్టు కొండల్లో చిరుత పులులను చూసిన గొర్రెల కాపలాదారులు పరుగులు తీశారు. రెండు గొర్రెలను చిరుతలు చంపి తిన్నాయి. కొసిగి మండలంలోని పొలాల్లోనూ చిరుతలు సంచరిస్తున్నాయని రైతులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో ఎన్ని చిరుత పులులు ఉన్నాయో తెలియని పరిస్థితి నెలకొంది. అడపాదడపా ప్రతీసారి పులులు కనపడటం, గొర్రెలను చంపడం కామన్‌గా మారిపోయింది.



Updated Date - 2021-12-06T23:24:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising