ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఎం జగన్‌కు వామపక్షాల లేఖ

ABN, First Publish Date - 2021-04-24T00:44:09+05:30

సీఎం జగన్‌కు వామపక్షాల లేఖ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డికి వామపక్ష పార్టీల నేతలు లేఖ రాశారు. కరోనా నియంత్రణకు చర్యలు చేపట్టాలని సీఎంను కోరినట్లు వామపక్షాల నేతలు లేఖలో పేర్కొన్నారు. కరోనా టెస్టుల సంఖ్యను పెంచాలని జగన్‌ను కోరామని వామపక్షాలు తెలిపాయి. ఆక్సిజన్ కొరత లేకుండా, ఐసీయూ బెడ్స్ ఏర్పాట్లు చేయాలని వామపక్షాలు లేఖలో డిమాండ్ చేశాయి. టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు చేయాలని వామపక్షాల పార్టీల నేతలు లేఖలో పేర్కొన్నారు.

Updated Date - 2021-04-24T00:44:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising