ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్రంలో లా అండ్‌ అర్డర్‌ బ్రేక్‌ డౌన్‌: యనమల

ABN, First Publish Date - 2021-10-21T10:03:14+05:30

అధికార పార్టీతో పోలీసులు కుమ్మక్కై, ఏపీని గూండా రాజ్‌గా మార్చారని టీడీపీ పోలిట్‌ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ఆరోపించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, అక్టోబరు 20(ఆంధ్రజ్యోతి): అధికార పార్టీతో పోలీసులు కుమ్మక్కై, ఏపీని గూండా రాజ్‌గా మార్చారని టీడీపీ పోలిట్‌ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ఆరోపించారు. లా అండ్‌ అర్డర్‌ బ్రేక్‌ డౌన్‌కు వైసీపీ ప్రభుత్వం పాల్పడిందని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం, పోలీసుల ప్రోత్సహంతోనే టీడీపీ నేతలపై దాడులు జరుగుతున్నాయన్నారు.  కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆర్టికల్‌ 356 వినియోగించి, ఏపీలో పరిస్థితులను చక్కదిద్దాలని డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2021-10-21T10:03:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising