ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చరిత్ర హీనుడుగా జగన్: లంకా దినకర్

ABN, First Publish Date - 2021-12-17T22:56:27+05:30

రైతులు రాష్ట్ర రాజధాని కోసం భూములు ఇస్తే, జగన్ వారికి లాఠీ దెబ్బలు రుచి చూపించారని బీజేపీ నేత లంకా దినకర్ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రైతులు రాష్ట్ర రాజధాని కోసం భూములు ఇస్తే, జగన్ వారికి లాఠీ దెబ్బలు రుచి చూపించారని బీజేపీ నేత లంకా దినకర్ అన్నారు.  శుక్రవారం ఆయన తిరుపతి రైతు సభలో మాట్లాడారు. రాష్ట్రా రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులతో న్యాయస్థానం నుంచి తిరుపతి దేవస్థానం వరకు కాళ్లతో నడిపించిన చరిత్ర హీనుడుగా జగన్ మిగిలారని మండిపడ్డారు. బిడ్డకు ఒక తల్లి సహజం, బిడ్డకు ముగ్గురు తల్లులు ఎలా అసహజమో, ఒక రాజధాని సహజం - మూడు రాజధానులు అసహజమని చెప్పారు. అమరావతి కోసం నేడు తిరుపతి సభా ఒక ముఖ్యమైన ఘట్టం, భవిష్యత్తులో విజయోత్సవ సభ కూడా తిరుపతి నుంచే జరుగుతోందని లంకా దినకర్ తెలిపారు. 

Updated Date - 2021-12-17T22:56:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising