ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగన్ మరో అడుగు ముందుకేసి ప్రచారం చేసుకున్నారు: లంకా దినకర్

ABN, First Publish Date - 2021-11-08T19:50:46+05:30

ప్రధాని మోదీ సారథ్యంలో పెట్రోల్, డీజీల్ సుంకాన్ని తగ్గించారని బీజేపీ నేత లంకా దినకర్ అన్నారు. పెట్రోల్ 5, డీజిల్ లీటర్‌కి పది రూపాయల చొప్పున కేంద్రం, కొన్ని రాష్ట్రాలు అమలు చేశాయన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: ప్రధాని మోదీ సారథ్యంలో పెట్రోల్, డీజీల్ సుంకాన్ని తగ్గించారని బీజేపీ నేత లంకా దినకర్ అన్నారు. పెట్రోల్ 5, డీజిల్ లీటర్‌కి పది రూపాయల చొప్పున కేంద్రం, కొన్ని రాష్ట్రాలు అమలు చేశాయన్నారు. ఏపీ, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలు మాత్రం ప్రశాంత్ కిషోర్ సూచనలు మాత్రమే అమలు చేస్తున్నారని చెప్పారు. మన సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రం మరో అడుగు ముందుకేసి ప్రచారం చేసుకున్నారని విమర్శించారు. తాను తగ్గించాల్సిన అవసరం లేదని ప్రజా ధనంతో పేపర్లో ప్రకటన ఇస్తారా? అని ఆయన ప్రశ్నించారు. ప్రజలకు అర్ధం కాకుండా పర్సంటేజీల పేరుతో ప్రజలను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  

Updated Date - 2021-11-08T19:50:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising