ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భూములిస్తే రోడ్డున పడేశారు!

ABN, First Publish Date - 2021-12-31T08:33:26+05:30

భూములిస్తే రోడ్డున పడేశారు!

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

744వ రోజు ఆందోళనల్లో అమరావతి రైతులు 

తుళ్లూరు, డిసెంబరు 30: ‘‘ఆంధ్రప్రదేశ్‌ జీవనాడి పోలవరం ప్రాజెక్టును పడకేయించారు. ప్రజా రాజధాని అమరావతిని అటకెక్కించారు. గత ప్రభుత్వం 13 జిల్లాల అభివృద్ధికి వేసిన ప్రణాళికలను చెరిపేశారు. నిత్యావసరాల ధరలు పెంచి, పేదవాడు బతకలేని స్థితికి తీసుకొచ్చారు. రాష్ట్రాన్ని ఇంకా ఎంత నాశనం చేస్తారు’’ అని రాజధాని అమరావతికి 33వేల ఎకరాలు త్యాగం చేసిన రైతులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతి అభివృద్ధిని కొనసాగించాలని రైతులు చేస్తున్న ఉద్యమం గురువారంతో 744వ రోజుకు చేరుకుంది. రైతు ధర్నా శిబిరాల నుంచి వారు మాట్లాడుతూ.. ప్రజా రాజధాని అమరావతిలో అభివృద్ధి పనులు నిలిపివేసి సీఎం జగన్‌రెడ్డి మూడు రాజధానుల ప్రతిపాదన తేవడం ఎంతో ఆవేదన, ఆగ్రహం  కలిగస్తున్నాయన్నారు. భూములిస్తే అభివృద్ధి చేయటం చేత కాక  రైతులను రోడ్డున పడేశారని ఆవేదన వ్యక్తంచేశారు.


Updated Date - 2021-12-31T08:33:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising