ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జేఈఈ-మెయిన్స్‌ ప్రశాంతం

ABN, First Publish Date - 2021-02-24T05:56:58+05:30

బీటెక్‌, బీఆర్క్‌, బి ప్లానింగ్‌ కోర్సులలో ప్రవేశాల కోసం జేఈఈ-మెయిన్స్‌ తొలి విడత ఆన్‌లైన్‌ పరీక్షలు మంగళవారం మొదలయ్యాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు(ఎడ్యుకేషన్‌), ఫిబ్రవరి 23: బీటెక్‌, బీఆర్క్‌, బి ప్లానింగ్‌ కోర్సులలో ప్రవేశాల కోసం జేఈఈ-మెయిన్స్‌ తొలి విడత ఆన్‌లైన్‌ పరీక్షలు మంగళవారం మొదలయ్యాయి. మొదటిరోజు నందికొట్కూరు రోడ్డులోని ఐయాన్‌ డిజిటల్‌ సెంటర్‌లో బీఆర్క్‌, బీప్లానింగ్‌ కోర్సులకు ప్రవేశ పరీక్ష జరిగింది. ఈ పరీక్ష మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 వరకు కొనసాగింది. కేంద్రానికి 2 గంటల ముందే విద్యార్థులు చేరుకున్నారు. నిర్వాహకులు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి కేంద్రాల్లోకి అనుమతించారు.

Updated Date - 2021-02-24T05:56:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising