ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైలు కిందపడి యువకుడి ఆత్మహత్య

ABN, First Publish Date - 2021-05-18T05:41:32+05:30

నంద్యాల పట్టణం బొమ్మలసత్రం సమీపంలోని రైల్వే ట్రాక్‌పై జగన్‌ (25) అనే యువకుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నంద్యాల(నూనెపల్లె), మే 17: నంద్యాల పట్టణం బొమ్మలసత్రం సమీపంలోని రైల్వే ట్రాక్‌పై జగన్‌ (25) అనే యువకుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.  వన్‌టౌన్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలోని దళిత పేటకు చెందిన పరశురాముడు కొడుకు జగన్‌ సోమవారం ఉదయం ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాడు. సాయం త్రం ఎంతకీ ఇంటికి చేరుకోకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. అయితే బొమ్మలసత్రం సమీపంలోని రైల్వే ట్రాక్‌పై యువకుడి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దళితపేటకు చెందిన జగన్‌గా యువకుడిని గుర్తించారు. మరణ వార్తను కుటుంబ సభ్యులకు పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నంద్యాల ప్రభుత్వాసుపత్రి మార్చురీ గదికి తరలించారు.  కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు   దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు.

Updated Date - 2021-05-18T05:41:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising