ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కనకవీడులో పశుగ్రాసం దగ్ధం

ABN, First Publish Date - 2021-04-18T05:30:00+05:30

నందవరం మండలం కనకవీడు గ్రామంలో పశుగ్రాసం దగ్ధమైంది. ఎమ్మిగనూరు ఫైర్‌ ఆఫీసర్‌ మోహన్‌ బాబు తెలిపిన మేరకు.. రైతు వెంకటరాముడు నాలుగు ట్రాక్టర్ల పశుగ్రాసాన్ని వాముదొడ్డిలో నిల్వఉంచాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎమ్మిగనూరు, ఏప్రిల్‌ 18: నందవరం మండలం కనకవీడు గ్రామంలో  పశుగ్రాసం దగ్ధమైంది. ఎమ్మిగనూరు ఫైర్‌ ఆఫీసర్‌ మోహన్‌ బాబు తెలిపిన మేరకు.. రైతు వెంకటరాముడు నాలుగు ట్రాక్టర్ల పశుగ్రాసాన్ని వాముదొడ్డిలో నిల్వఉంచాడు. ప్రమాదవశాత్తు నిప్పంకోవడంతో స్థానికులు ఫైర్‌ స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. ఫైర్‌ సిబ్బంది చెరుకుని మంటలను అదుపు చేశారు. రూ. 80వేల విలువచేసే పశుగ్రాసం దగ్ధమైనట్లు బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు.


Updated Date - 2021-04-18T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising