ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుదాఘాతంతో మహిళ మృతి

ABN, First Publish Date - 2021-12-05T04:27:36+05:30

కొలిమిగుండ్లకు చెందిన కుమారి (37)అనే మహిళ శనివారం మృతి చెందినట్లు ఎస్‌ఐ హరినాథ్‌రెడ్డి తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొలిమిగుండ్ల, డిసెంబరు 4: కొలిమిగుండ్లకు చెందిన కుమారి (37)అనే మహిళ శనివారం మృతి చెందినట్లు ఎస్‌ఐ హరినాథ్‌రెడ్డి తెలిపారు. కొలిమిగుండ్లకు చెందిన గడేకారి రాజు భార్య కుమారి నాడు - నేడు పాఠశాలలో పని చేస్తున్న క్రమంలో కిందికి వేలాడుతున్న విద్యుత తీగలకు తగిలి అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలికి ముగ్గురు పిల్లలు ఉన్నారు.    


Updated Date - 2021-12-05T04:27:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising