ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహిళ మృతి

ABN, First Publish Date - 2021-01-27T06:20:36+05:30

మండలంలోని నగరూరు గ్రామానికి చెందిన చంద్రమ్మ (36) అనే మహిళ శనగ మిషన్‌లో పడి మృతి చెందినట్లు ఎస్‌ఐ గిరిబాబు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


ఆస్పరి, జనవరి 26: మండలంలోని నగరూరు గ్రామానికి చెందిన చంద్రమ్మ (36) అనే మహిళ శనగ మిషన్‌లో పడి మృతి చెందినట్లు ఎస్‌ఐ గిరిబాబు తెలిపారు. మంగళవారం కౌలుకు తీసుకున్న పదెకరాల శనగ పొలంలో నూర్పిడి యంత్రంలోకి శనగ కట్టె వేస్తుండగా ప్రమాదానికి గురై మృతి చెందిందని తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. 

Updated Date - 2021-01-27T06:20:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising