ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నష్టపరిహారం ఇవ్వరా?

ABN, First Publish Date - 2021-11-30T05:32:37+05:30

వర్షాలకు దెబ్బతిన్న పంటలకు పరిహారం చెల్లించాలంటూ మాజీ ఎమ్మెల్యే, ఆలూరు టీడీపీ ఇనచార్జి కోట్ల సుజాతమ్మ ఆధ్వర్యంలో రైతులు సోమవారం ఆందోళన చేపట్టారు.

ధర్నాలో మాట్లాడుతున్న కోట్ల సుజాతమ్మ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


ఆలూరు, నవంబరు 29: వర్షాలకు దెబ్బతిన్న పంటలకు పరిహారం చెల్లించాలంటూ మాజీ ఎమ్మెల్యే, ఆలూరు టీడీపీ ఇనచార్జి కోట్ల సుజాతమ్మ ఆధ్వర్యంలో రైతులు సోమవారం ఆందోళన చేపట్టారు. ఆలూరు టీడీపీ కార్యాలయం నుంచి అంబేడ్కర్‌ కూడలి వరకు ర్యాలీగా వచ్చి బైఠాయించారు. అధిక వర్షాలకు పప్పుశనగ, పత్తి, మిరప పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని, ప్రభుత్వం 75 కేజీల విత్తనాలు ఇస్తామని చెప్పడం భావ్యం కాదని కోట్ల సుజాతమ్మ విమర్శించారు.


Updated Date - 2021-11-30T05:32:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising