ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కైలాస వాహనంపై ఊరేగుతున్న ఆది దంపతులు

ABN, First Publish Date - 2021-01-16T05:57:54+05:30

శ్రీశైలంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాల ఐదోరోజు శుక్రవారం భ్రమరాంబ సమేత మల్లికార్జునుడు కైలాసవాహనంపై భక్తులకు దర్శనం ఇచ్చారు.

ఆది దంపతులకు కైలాస వాహన సేవ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీశైలం, జనవరి 15: శ్రీశైలంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాల ఐదోరోజు శుక్రవారం భ్రమరాంబ సమేత మల్లికార్జునుడు కైలాసవాహనంపై భక్తులకు దర్శనం ఇచ్చారు. ఆలయ పాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను కైలాసవాహనంపై ఆశీనులను చేసి పూజలు చేశారు. అనంతరం ఉత్సవమూర్తులను ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు. ఉత్సవం ఎదుట కళాకారుల డప్పు వాయిద్యాలు, శంఖు, డమరుక నాదాలు, చెంచుల నృత్యాల సందడి భక్తులను ఆకట్టుకున్నాయి. అంతకుముందు రోజు సంక్రాంతి నాడు ఆది దంపతులు నందివానంపై దర్శనం ఇచ్చారు. ఉత్సవమూర్తులను ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు. నస్వామి అమ్మవార్లకు లీలా కల్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవ కల్యాణానికి కర్నూలు, గుంటూరు జిల్లాల నుంచి చెంచులను ఆహ్వానించారు. 




Updated Date - 2021-01-16T05:57:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising