ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహిళ దారుణ హత్య

ABN, First Publish Date - 2021-01-16T05:39:29+05:30

జనసంచారం లేని పొలాల్లో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. ఈ సంఘటన శుక్రవారం జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పత్తికొండరూరల్‌, జనవరి 15: జనసంచారం లేని   పొలాల్లో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. ఈ సంఘటన శుక్రవారం జరిగింది.  మండలంలోని హోసూరు- జోహరాపురం గ్రామాల నడుమ  గుర్తు తెలి యని మహిళ (35)  దారుణహత్యకు గురైంది.   బండరాళ్లతో   బాదడంతో తల ఛిద్రమైపోయింది. ఉదయం అటువైపు పొలాలకు వెళ్లిన రైతులు గమనించిన పత్తికొండ పోలీసులకు సమాచారం ఇచ్చారు.  సీఐ ఆదినారా యణరెడ్డి సిబ్బందితో అక్కడికి చేరుకుని జరిగిన విచారణ చేపట్టారు. ఆస్పరి మండలంలోని గ్రామాలతో పాటు పత్తికొండ పరిసర ప్రాంతాల్లో హత్యకు గురైన మహిళ గురించి ఆరా తీశారు.  మృతదేహాన్ని పత్తికొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీఆర్వో ఫిర్యాదు మేరకు కేసు   దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ఆదినారాయరెడ్డి తెలిపారు.   


Updated Date - 2021-01-16T05:39:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising