ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆర్టీసీ బస్సు ఢీకొని ఇద్దరు మహిళల మృతి

ABN, First Publish Date - 2021-11-28T06:27:10+05:30

కె.నాగలాపురం పోలీసుస్టేషన్‌ పరిధిలోని నెరవాడ వద్ద శనివారం ఆర్టీసీ బస్సు ఢీకొని ఇద్దరు మహిళలు మృతి చెందారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గూడూరు, నవంబరు 27: కె.నాగలాపురం పోలీసుస్టేషన్‌ పరిధిలోని నెరవాడ వద్ద శనివారం ఆర్టీసీ బస్సు ఢీకొని ఇద్దరు మహిళలు మృతి చెందారు. ఎస్‌ఐ ప్రేమ వివరాల మేరకు.. కల్లూరు మండలం నెరవాడ గ్రామానికి చెందిన సోమక్క(65), గోకులపాడు గ్రామానికి చెందిన తిరుపతమ్మ(57) పొలం పనికి వెళ్లి తిరిగి ఇంటికి వస్తున్నారు. నెరవాడ వద్ద రోడ్డు దాటుతుండగా కర్నూలు నుంచి ఎమ్మిగనూరు వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీ కొట్డింది. దీంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - 2021-11-28T06:27:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising